Ap News: ఏఎన్యూలో మొక్కుబడిగా బీఎడ్ ప్రయోగ పరీక్షలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న బీఎడ్ ప్రయోగ పరీక్షల నిర్వహణ మొక్కుబడి తంతుగా మారింది. ఈ నెల 16 నుంచి మార్చి 6 వరకు నాలుగు విడతల్లో పరీక్షలు ముగించేలా షెడ్యూల్ ఉంది. వర్సిటీ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కలిపి 72 కళాశాలల్లో మొదటి విడత పరీక్షలు ఇప్పటికే ముగిశాయి.
Published : 23 Feb 2024 15:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్