Tirumala: తిరుమల శ్రీవారి సేవలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులు
తిరుమల శ్రీవారిని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు కృష్ణా ఎల్లా దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.
Published : 28 Mar 2024 14:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్