Tirumala: తిరుమల శ్రీవారి సేవలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులు

తిరుమల శ్రీవారిని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు కృష్ణా ఎల్లా దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం  ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

Published : 28 Mar 2024 14:14 IST

తిరుమల శ్రీవారిని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు కృష్ణా ఎల్లా దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం  ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

Tags :

మరిన్ని