Congress: కాంగ్రెస్కు రూ.1823 కోట్ల ఐటీ నోటీసులు
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పెనాల్టీలు, వాటికి రావాల్సిన వడ్డీలతో కలిపి కాంగ్రెస్ పార్టీ రూ.1800కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం మరోసారి హస్తం పార్టీకి నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది.
Published : 29 Mar 2024 17:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం