Congress: కాంగ్రెస్‌కు రూ.1823 కోట్ల ఐటీ నోటీసులు

ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పెనాల్టీలు, వాటికి రావాల్సిన వడ్డీలతో కలిపి కాంగ్రెస్  పార్టీ రూ.1800కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం మరోసారి హస్తం పార్టీకి నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది.

Published : 29 Mar 2024 17:06 IST

ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పెనాల్టీలు, వాటికి రావాల్సిన వడ్డీలతో కలిపి కాంగ్రెస్  పార్టీ రూ.1800కోట్లకు పైగా చెల్లించాలని ఐటీ విభాగం మరోసారి హస్తం పార్టీకి నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది.

Tags :

మరిన్ని