Hyderabad: సకల హంగులతో కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం!

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ శివారులో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో ఈ మార్కెట్ నిర్మాణం జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 16 Apr 2024 15:32 IST

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ శివారులో పండ్ల మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో ఈ మార్కెట్ నిర్మాణం జరగనుంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

మరిన్ని