Purandeswari: భాజపా మేనిఫెస్టోతో ప్రజల ముందుకెళ్తాం: దగ్గుబాటి పురందేశ్వరి

ప్రజల నుంచి కోటి సూచనలు తీసుకుని.. వాటిని క్రోడీకరించి భాజపా మేనిఫెస్టోతో ప్రజల ముందుకెళ్తున్నామని ఆ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. మేనిఫెస్టోను పూర్తిగా అమలుచేసే నాయకత్వం భాజపాకి ఉందన్నారు. దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలనే మేనిఫెస్టోలో అన్ని అంశాలు పొందుపరిచామని ఆమె తెలిపారు.

Updated : 15 Apr 2024 15:10 IST

ప్రజల నుంచి కోటి సూచనలు తీసుకుని.. వాటిని క్రోడీకరించి భాజపా మేనిఫెస్టోతో ప్రజల ముందుకెళ్తున్నామని ఆ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. మేనిఫెస్టోను పూర్తిగా అమలుచేసే నాయకత్వం భాజపాకి ఉందన్నారు. దేశం మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలనే మేనిఫెస్టోలో అన్ని అంశాలు పొందుపరిచామని ఆమె తెలిపారు.

Tags :

మరిన్ని