Bullet Rani: ప్రధాని మోదీకి మద్దతుగా ‘బుల్లెట్‌ రాణి’ దేశవ్యాప్త ప్రచారం

ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి దేశ పగ్గాలు చేపట్టాలని తమిళనాడుకు చెందిన ఓ మహిళ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. తమిళనాడు నుంచి దిల్లీ వరకు బుల్లెట్ బండిపై ప్రయాణిస్తూ మోదీకి ఓటువేయాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. దేశంతోపాటు మోదీ కోసం ఓటెయ్యాలని కోరుతోంది. ఫిబ్రవరి 12 తమిళనాడులోని మదురై నుంచి ప్రారంభమైన ఈ బుల్లెట్ రాణి యాత్ర ఈనెల 18న దిల్లీలో ముగియనుంది.

Published : 13 Apr 2024 15:02 IST

ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి దేశ పగ్గాలు చేపట్టాలని తమిళనాడుకు చెందిన ఓ మహిళ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. తమిళనాడు నుంచి దిల్లీ వరకు బుల్లెట్ బండిపై ప్రయాణిస్తూ మోదీకి ఓటువేయాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. దేశంతోపాటు మోదీ కోసం ఓటెయ్యాలని కోరుతోంది. ఫిబ్రవరి 12 తమిళనాడులోని మదురై నుంచి ప్రారంభమైన ఈ బుల్లెట్ రాణి యాత్ర ఈనెల 18న దిల్లీలో ముగియనుంది.

Tags :

మరిన్ని