Bullet Rani: ప్రధాని మోదీకి మద్దతుగా ‘బుల్లెట్ రాణి’ దేశవ్యాప్త ప్రచారం
ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి దేశ పగ్గాలు చేపట్టాలని తమిళనాడుకు చెందిన ఓ మహిళ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. తమిళనాడు నుంచి దిల్లీ వరకు బుల్లెట్ బండిపై ప్రయాణిస్తూ మోదీకి ఓటువేయాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. దేశంతోపాటు మోదీ కోసం ఓటెయ్యాలని కోరుతోంది. ఫిబ్రవరి 12 తమిళనాడులోని మదురై నుంచి ప్రారంభమైన ఈ బుల్లెట్ రాణి యాత్ర ఈనెల 18న దిల్లీలో ముగియనుంది.
Published : 13 Apr 2024 15:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్