Lok Sabha Polls: శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ భాజపా

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సంపద పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Published : 24 Apr 2024 20:10 IST

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సంపద పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దేశ ప్రజల సంపదను సమానంగా పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించిందంటూ ప్రధాని మోదీ ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. అమెరికాలో మాదిరిగా మరణానంతరం సంపదను 55-45 నిష్పత్తిలో పంచాలన్నా పిట్రోడా వ్యాఖ్యలు కలకలం రేపాయి. 

Tags :

మరిన్ని