Adinarayana Reddy: జగన్ దంపతులకు తెలిసే.. వైఎస్ వివేకా హత్య జరిగింది: ఆదినారాయణ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య గురించి జగన్ దంపతులకు ముందే తెలుసని పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులోని భాజపా కార్యాలయంలో బుధవారం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే వివేకా హత్య విషయంలో తమపై నిందలు మోపారని ఆరోపించారు.
Published : 17 Apr 2024 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం