Adinarayana Reddy: జగన్ దంపతులకు తెలిసే.. వైఎస్‌ వివేకా హత్య జరిగింది: ఆదినారాయణ రెడ్డి

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య గురించి జగన్ దంపతులకు ముందే తెలుసని పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులోని భాజపా కార్యాలయంలో బుధవారం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే వివేకా హత్య విషయంలో తమపై నిందలు మోపారని ఆరోపించారు. 

Published : 17 Apr 2024 16:23 IST

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై జమ్మలమడుగు నియోజకవర్గ భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య గురించి జగన్ దంపతులకు ముందే తెలుసని పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లా జమ్మలమడుగులోని భాజపా కార్యాలయంలో బుధవారం ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారం వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే వివేకా హత్య విషయంలో తమపై నిందలు మోపారని ఆరోపించారు. 

Tags :

మరిన్ని