Bandi Sanjay: తాటి కల్లు రుచి చూసిన బండి సంజయ్‌

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ప్రజాహిత పాదయాత్ర చేసిన భాజపా ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) తాటి కల్లు రుచి చూశారు. లింగాపూర్ శివారులోని గీత కార్మికులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గీత కార్మికులు కల్లు తీసేందుకు ఉపయోగించే మోకును ధరించారు. 

Published : 07 Mar 2024 12:47 IST

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ప్రజాహిత పాదయాత్ర చేసిన భాజపా ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) తాటి కల్లు రుచి చూశారు. లింగాపూర్ శివారులోని గీత కార్మికులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గీత కార్మికులు కల్లు తీసేందుకు ఉపయోగించే మోకును ధరించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు