BJP: భాజపా గెలిచిన మూడు రాష్ట్రాల్లో సీఎంలుగా కొత్త వారికి అవకాశం
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు సీఎంలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈసారి కొత్తవారికి సీఎంలుగా అవకాశం ఇవ్వవచ్చనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Published : 06 Dec 2023 16:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత