Rahul Gandhi: పారిశ్రమికవేత్తల నుంచి భాజపాకు భారీగా విరాళాలు!: రాహుల్ గాంధీ
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ఎన్నికల బాండ్ల ద్వారా పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు స్వీకరించిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికలు దేశంలోని పేద ప్రజలు, 25 మంది బడా పారిశ్రామికవేత్తల మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని అనూప్గఢ్ బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.
Published : 11 Apr 2024 18:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్