BJP Manifesto: మోదీ గ్యారెంటీ పేరిట భాజపా మేనిఫెస్టో విడుదల

సార్వత్రిక ఎన్నికల కోసం ‘సంకల్ప్‌ పత్ర’ పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ థీమ్‌తో దీన్ని రూపొందించారు. యువత, పేదలు, మహిళలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్ప్ పత్రను రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Published : 14 Apr 2024 15:28 IST

సార్వత్రిక ఎన్నికల కోసం ‘సంకల్ప్‌ పత్ర’ పేరిట భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత్‌ భారత్‌ థీమ్‌తో దీన్ని రూపొందించారు. యువత, పేదలు, మహిళలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్ప్ పత్రను రూపొందించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Tags :

మరిన్ని