Kishan reddy: కాంగ్రెస్‌, భారాసకు ఓట్లేస్తే మూసీలో పడినట్లే: కిషన్‌రెడ్డి

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌ పార్టీలకు ఓట్లేస్తే మూసీనదిలో పడినట్లేనని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట, ధన్వాడ, మరికల్‌ పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు. భారాస దోపిడీదారుల పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని పేర్కొన్నారు. పైరెండు పార్టీలకు వేసే ఓట్లు మురిగిపోతాయన్నారు. 

Published : 22 Feb 2024 10:58 IST

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారాస, కాంగ్రెస్‌ పార్టీలకు ఓట్లేస్తే మూసీనదిలో పడినట్లేనని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేట, ధన్వాడ, మరికల్‌ పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు. భారాస దోపిడీదారుల పార్టీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని పేర్కొన్నారు. పైరెండు పార్టీలకు వేసే ఓట్లు మురిగిపోతాయన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు