Eatala Rajendar: మల్కాజిగిరిలో భాజపా గెలుపు ఖాయం: ఈటల రాజేందర్
పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెలా చేర్చుకుంటున్నారో చెప్పాలని మల్కాజిగిరి భాజాపా (BJP) ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మల్కాజిగిరిలో భాజపా గెలుపు ఖయామని ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
Published : 05 Apr 2024 16:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్