Ind-Pak: సింధు నదీ జలాల ఒప్పందంపై పాక్ మొండి వైఖరి.. భారత్ కీలక నిర్ణయం
భారత్-పాకిస్తాన్ మధ్య ఆరు దశాబ్దాలుగా ఉన్న సింధూ జలాల ఒప్పందం ఐడబ్ల్యూటీని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్ మొండిగా వ్యవహరిస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పంద సవరణలకు నోటీసులిచ్చింది. ఈ ఒప్పందాన్ని సవరించాలని 2016లోనే మోదీ సర్కార్ పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. ఉరిలో ఉగ్రదాడి తర్వాత నీళ్లు, నెత్తురు కలిసి ప్రవహించ లేవని ప్రధాని మోదీ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలే..ఇప్పుడు ప్రతిధ్వనిస్తున్నట్లు స్పష్టం అవుతోంది..
Published : 28 Jan 2023 15:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్