Japan: రూ.6.5 కోట్లు పలికిన బ్లూఫిన్‌ ట్యూనా చేప

జపాన్‌లోని వార్షిక చేపల వేలంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరుగాంచిన బ్లూఫిన్  ట్యూనా.. ఈ ఏడాది ఏకంగా రూ. 6.5 కోట్లు పలికింది. 238 కిలోలు బరువున్న ఈ చేపను సుషీ రెస్టారెంట్ సొంతం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే బ్లూఫిన్ ట్యూనా చేప ధర ఏకంగా మూడున్నర రెట్లకుపైగా పెరిగింది.

Updated : 05 Jan 2024 15:36 IST

జపాన్‌లోని వార్షిక చేపల వేలంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరుగాంచిన బ్లూఫిన్  ట్యూనా.. ఈ ఏడాది ఏకంగా రూ. 6.5 కోట్లు పలికింది. 238 కిలోలు బరువున్న ఈ చేపను సుషీ రెస్టారెంట్ సొంతం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే బ్లూఫిన్ ట్యూనా చేప ధర ఏకంగా మూడున్నర రెట్లకుపైగా పెరిగింది.

Tags :

మరిన్ని