Shakeel: తప్పుడు కేసులు పెట్టి నా కుమారుణ్ని హింసిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే షకీల్
తన కుమారుడు రాహిల్పై అక్రమంగా కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. డీసీపీ విజయ్ కుమార్ రాజకీయ కక్షతోనో, మరే విధంగానో తమను హింసిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. కేసు విచారణ పారదర్శకంగా జరిపంచాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
Published : 17 Apr 2024 17:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్