LIVE-congress: రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి భారాస నాయకులు

సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు కాంగ్రెస్‌లో (Congress) చేరనున్నారు. రేవంత్‌ రెడ్డి నివాసంలో రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌.. హస్తం పార్టీలో చేరనున్నారు.  

Published : 30 Mar 2024 11:07 IST

సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో పలువురు భారాస నాయకులు కాంగ్రెస్‌లో (Congress) చేరనున్నారు. రేవంత్‌ రెడ్డి నివాసంలో రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌.. హస్తం పార్టీలో చేరనున్నారు.  

Tags :

మరిన్ని