Harish Rao: తిరుమల శ్రీవారి సేవలో మాజీ మంత్రి హరీశ్‌ రావు దంపతులు

తిరుమల శ్రీవారిని భారాస ఎమ్మేల్యే హరీశ్‌ రావు (Harish Rao) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులువారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Published : 28 Mar 2024 15:31 IST

తిరుమల శ్రీవారిని భారాస ఎమ్మేల్యే హరీశ్‌ రావు (Harish Rao) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులువారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Tags :

మరిన్ని