India-Canada: భారత్ నుంచి దౌత్యవేత్తలను తరలించిన కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్, కెనడా (India-Canada) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ నుంచి కెనడా తమ దౌత్యవేత్తలను (Diplomats) ఇతర ప్రాంతాలకు తరలించింది. దౌత్య సిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని ఇటీవల మోదీ ప్రభుత్వం.. ట్రూడో సర్కారుకు అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో కెనడా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Published : 07 Oct 2023 09:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి