Group 1: గ్రూప్-1 పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ సీఐ కుమారుడు
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్కు యత్నిస్తూ ఓ అభ్యర్థి చిక్కాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చిన మల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన కుమారుడు శివశంకర్ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రాసేందుకు ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రానికి వచ్చాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత అతడు తన వద్దనున్న ఐఫోన్తో ప్రశ్నపత్రాలను స్కాన్ చేసి బయటకు పంపుతున్నట్లు తోటి అభ్యర్థులు గుర్తించారు.
Published : 18 Mar 2024 10:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!