Group 1: గ్రూప్‌-1 పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ సీఐ కుమారుడు

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కాపీయింగ్‌కు యత్నిస్తూ ఓ అభ్యర్థి చిక్కాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చిన మల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన కుమారుడు శివశంకర్‌ ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష రాసేందుకు ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రానికి వచ్చాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత అతడు తన వద్దనున్న ఐఫోన్‌తో ప్రశ్నపత్రాలను స్కాన్‌ చేసి బయటకు పంపుతున్నట్లు తోటి అభ్యర్థులు గుర్తించారు.

Published : 18 Mar 2024 10:12 IST

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో కాపీయింగ్‌కు యత్నిస్తూ ఓ అభ్యర్థి చిక్కాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చిన మల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన కుమారుడు శివశంకర్‌ ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష రాసేందుకు ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రానికి వచ్చాడు. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత అతడు తన వద్దనున్న ఐఫోన్‌తో ప్రశ్నపత్రాలను స్కాన్‌ చేసి బయటకు పంపుతున్నట్లు తోటి అభ్యర్థులు గుర్తించారు.

Tags :

మరిన్ని