Kavitha: దిల్లీ మద్యం కేసులో కవితనే సూత్రధారి!: సీబీఐ
దిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) సీబీఐకి కస్టడీ ఇచ్చే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. మద్యం విధానంలో కీలక సూత్రధారి, పాత్రధారి కవితనేని సీబీఐ వాదించింది. విచారణకు ఆమె సహకరించడంలేదని, అందుకే ఐదు రోజులు కస్డడీకి ఇవ్వాలని కోరుతున్నట్లు కోర్టుకు విన్నవించింది.
Published : 12 Apr 2024 15:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న