Telangana News: ఎమ్మెల్యేలకు ఎరకేసును దర్యాప్తు చేయనున్న సీబీఐ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. కేసును సీబీఐకి అప్పగించొద్దని ప్రభుత్వం వేసిన అప్పీల్ను హైకోర్టు తిరస్కరించింది. కేసులో నేరతీవ్రతను పరిగణలోకి తీసుకొని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని.. ఆ విషయంపై నిర్ణయం తీసుకునే అర్హత ధర్మాసనానికి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమమైంది.
Published : 07 Feb 2023 09:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా