Telangana News: ఎమ్మెల్యేలకు ఎరకేసును దర్యాప్తు చేయనున్న సీబీఐ

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. కేసును సీబీఐకి అప్పగించొద్దని ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. కేసులో నేరతీవ్రతను పరిగణలోకి తీసుకొని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని.. ఆ విషయంపై నిర్ణయం తీసుకునే అర్హత ధర్మాసనానికి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమమైంది.

Published : 07 Feb 2023 09:12 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎరకేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది. కేసును సీబీఐకి అప్పగించొద్దని ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. కేసులో నేరతీవ్రతను పరిగణలోకి తీసుకొని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందని.. ఆ విషయంపై నిర్ణయం తీసుకునే అర్హత ధర్మాసనానికి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమమైంది.

Tags :

మరిన్ని