కేంద్రం మెచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలు.. గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆహ్వానం
ఓ సాధారణ పారిశుద్ధ్య కార్మికురాలి పాటతో.. బంజారాహిల్స్లోని ఖరీదైన కాలనీ నిద్రలేస్తుంది. పొద్దు పొడవక ముందే వీధులన్నీ శుభ్రం చేసే డేరంగుల నారాయణమ్మకు అనూహ్య గౌరవం లభించింది. 22 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తూ.. దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఆహ్వానం అందుకుంది.
Updated : 25 Jan 2024 12:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం