Ashwini Vaishnaw: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న స్వామిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం సింహాచలంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. 

Updated : 09 Dec 2023 13:55 IST

విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న స్వామిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం సింహాచలంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. 

Tags :

మరిన్ని