Election Commissioner: ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలి: సీఈవో

రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కళ్లూ, చెవులని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నేరుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోనే వీరు పనిచేస్తున్నారని.. పరిశీలకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, పోలీసు కమిషనర్లకు సూచనలు చేశారు. 

Published : 07 Apr 2024 12:42 IST

రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కళ్లూ, చెవులని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నేరుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోనే వీరు పనిచేస్తున్నారని.. పరిశీలకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, పోలీసు కమిషనర్లకు సూచనలు చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు