Election Commissioner: ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలి: సీఈవో
రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు కేంద్ర ఎన్నికల సంఘానికి కళ్లూ, చెవులని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. నేరుగా కేంద్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోనే వీరు పనిచేస్తున్నారని.. పరిశీలకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, పోలీసు కమిషనర్లకు సూచనలు చేశారు.
Published : 07 Apr 2024 12:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్