AP News: వాలంటీర్లపై సీఎం జగన్‌, మంత్రుల వ్యాఖ్యలు.. ఖండించిన సీఎఫ్‌డీ

తిరుపతిలో ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కేవలం కంటితుడుపేనని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ అన్నారు. ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాతను ఆయన విశాఖలో ప్రారంభించారు. వాలంటీర్లపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు మంచివి కాదని హితవు పలికారు.

Published : 25 Feb 2024 16:19 IST

తిరుపతిలో ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు కేవలం కంటితుడుపేనని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌ అన్నారు. ‘ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ అనే నినాదంతో రాష్ట్ర స్థాయి కళాజాతను ఆయన విశాఖలో ప్రారంభించారు. వాలంటీర్లపై సీఎం జగన్, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతులు మంచివి కాదని హితవు పలికారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు