Chandrababu: కర్షకుల కష్టాలు పట్టించుకోని జగన్‌ ప్రభుత్వం: చంద్రబాబు

మిగ్‌జాం తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉంటే బాధ్యతలేని ముఖ్యమంత్రి జగన్‌ పట్టించుకోలేదని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పంట కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీయకపోగా ప్రభుత్వం రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం చంద్రబాబు పర్యటించారు.

Published : 09 Dec 2023 09:48 IST

మిగ్‌జాం తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉంటే బాధ్యతలేని ముఖ్యమంత్రి జగన్‌ పట్టించుకోలేదని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా వ్యవహరించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పంట కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీయకపోగా ప్రభుత్వం రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం చంద్రబాబు పర్యటించారు.

Tags :

మరిన్ని