Chandrababu: రూ.10 ఇచ్చి జగన్ రూ.100 దోచుకున్నారు: చంద్రబాబు
ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తమే మే 13వ తేదీ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఓటర్లందరూ ఓటు వేసే ముందు ఈ ఐదేళ్లలో అనుభవించిన నరకాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. బటన్ నొక్కుడుతో 10 రూపాయలిచ్చి వంద రూపాయలు దోచుకున్న వ్యక్తి జగనని దుయ్యబట్టారు.
Published : 28 Mar 2024 17:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక