Chandrababu: రూ.10 ఇచ్చి జగన్‌ రూ.100 దోచుకున్నారు: చంద్రబాబు

ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తమే మే 13వ తేదీ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఓటర్లందరూ ఓటు వేసే ముందు ఈ ఐదేళ్లలో అనుభవించిన నరకాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. బటన్ నొక్కుడుతో 10 రూపాయలిచ్చి వంద రూపాయలు దోచుకున్న వ్యక్తి జగనని దుయ్యబట్టారు.

Published : 28 Mar 2024 17:53 IST

ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తమే మే 13వ తేదీ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఓటర్లందరూ ఓటు వేసే ముందు ఈ ఐదేళ్లలో అనుభవించిన నరకాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగసభలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. బటన్ నొక్కుడుతో 10 రూపాయలిచ్చి వంద రూపాయలు దోచుకున్న వ్యక్తి జగనని దుయ్యబట్టారు.

Tags :

మరిన్ని