Maldives: మాల్దీవుల జలాల్లోకి చైనా పరిశోధక నౌక..?
భారత్తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ -03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది. మాల్దీవుల రాజధాని మాలె తీరంలో ఈ నౌక లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నౌకను హిందూ మహాసముద్రంలోని జలాల్లో మోహరిస్తే.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Published : 22 Feb 2024 19:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక