Maldives: మాల్దీవుల జలాల్లోకి చైనా పరిశోధక నౌక..?

భారత్‌తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ -03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది. మాల్దీవుల రాజధాని మాలె తీరంలో ఈ నౌక లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నౌకను హిందూ మహాసముద్రంలోని జలాల్లో మోహరిస్తే.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Published : 22 Feb 2024 19:24 IST

భారత్‌తో దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ.. చైనా పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ -03 మాల్దీవుల జలాల్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది. మాల్దీవుల రాజధాని మాలె తీరంలో ఈ నౌక లంగరు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నౌకను హిందూ మహాసముద్రంలోని జలాల్లో మోహరిస్తే.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని భారత నావికాదళ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

మరిన్ని