Chinta Mohan: వైకాపా ప్రభుత్వం చేపట్టిన కులగణన చట్టవిరుద్ధం: చింతామోహన్‌

ఏపీలో సామాజిక న్యాయం జరగడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ (Chinta Mohan) ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 152 మెడికల్ సీట్లను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన చట్టవిరుద్ధమన్నారు.

Published : 27 Nov 2023 16:03 IST

ఏపీలో సామాజిక న్యాయం జరగడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ (Chinta Mohan) ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 152 మెడికల్ సీట్లను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన చట్టవిరుద్ధమన్నారు.

Tags :

మరిన్ని