Chiranjeevi: వందోసారి ‘మహర్షి’ రాఘవ రక్తదానం.. సన్మానించిన చిరంజీవి

నటుడు ‘మహర్షి’ రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రంలో వందోసారి రాఘవ రక్తదానం చేశారు. అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకోసారి రాఘవ రక్తదానం చేస్తూ తనవంతు సామాజిక బాధ్యతను, అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రాఘవను తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి.. నటుడు మురళీమోహన్ సమక్షంలో రాఘవ దంపతులను సన్మానించారు. 

Published : 18 Apr 2024 15:26 IST

నటుడు ‘మహర్షి’ రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రంలో వందోసారి రాఘవ రక్తదానం చేశారు. అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకోసారి రాఘవ రక్తదానం చేస్తూ తనవంతు సామాజిక బాధ్యతను, అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రాఘవను తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి.. నటుడు మురళీమోహన్ సమక్షంలో రాఘవ దంపతులను సన్మానించారు. 

Tags :

మరిన్ని