Chiranjeevi: వందోసారి ‘మహర్షి’ రాఘవ రక్తదానం.. సన్మానించిన చిరంజీవి
నటుడు ‘మహర్షి’ రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రంలో వందోసారి రాఘవ రక్తదానం చేశారు. అప్పటి నుంచి ప్రతి మూడు నెలలకోసారి రాఘవ రక్తదానం చేస్తూ తనవంతు సామాజిక బాధ్యతను, అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రాఘవను తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి.. నటుడు మురళీమోహన్ సమక్షంలో రాఘవ దంపతులను సన్మానించారు.
Published : 18 Apr 2024 15:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర