AP News: ‘జగనే ఎందుకు కావాలంటే’లో అధికారులు ఎలా పాల్గొంటారు?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, సిబ్బందిని వినియోగించడాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

Published : 28 Nov 2023 11:20 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ గెలుపు కోసం ‘జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వనరులతో పాటు, సిబ్బందిని వినియోగించడాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు