CJI DY Chandrachud: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డి.వై.చంద్రచూడ్
తిరుమల శ్రీవారిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ (CJI DY Chandrachud) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ కుమార్ సింగ్తో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. జస్టిస్ డి.వై చంద్రచూడ్ దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. డి.వై చంద్రచూడ్ దంపతులకు ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Published : 27 Mar 2024 12:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత