CM Jagan: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. సీఎం జగన్‌కు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందించారు.

Published : 02 Oct 2022 18:57 IST

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. సీఎం జగన్‌కు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. పండితులు వేద ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందించారు.

Tags :

మరిన్ని