AP News: జగన్ పాలనలో టీచర్ల పరిస్థితి ‘అవమానం-14.. రాజపూజ్యం- 0’!
భవిష్యత్ తీర్చిదిద్దే వాడు బడిపంతులు. జగన్ జమానా ఆ బడిపంతుల బతుకు నరకంగా మార్చేసింది. ఐదేళ్ల పాలనలో టీచర్ల పరిస్థితి ‘అవమానం-14.. రాజపూజ్యం- 0’గా మారింది. ప్రత్యక్ష దైవంగా కొలిచే గురువును పురుగుల కంటే హీనంగా చూసింది. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్ని.. మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలిపింది. వారిచేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది.. నాడు- నేడు పనులంటూ మేస్త్రీలుగానూ మార్చింది
Published : 15 Apr 2024 10:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!