AP News: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను చిదిమేసిన జగన్ ప్రభుత్వం
మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను జగన్ ప్రభుత్వం చిదిమేసింది. ప్లాట్ ధరలో 60 శాతం మొత్తానికే రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు సీఆర్డీఏ చేసిన ప్రకటన డొల్లేనని తేలిపోయింది. ఛార్జీల్లో ఎలాంటి రాయితీ లేదంటూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆపేయడంతో కొనుగోలుదారులకు జగనన్న స్మార్ట్ మోసం బోధపడుతోంది.
Published : 14 Apr 2024 14:43 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’