YS Jagan: అవ్వాతాతలకు టోకరా!.. మండలానికో వృద్ధాశ్రమం కట్టిస్తానని మరచిన జగన్‌

విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఇలా.. జగన్‌ (Jagan) నమ్మించి మోసం చేయని వర్గమంటూ మిగల్లేదు. ఆఖరికి వృద్ధులకూ నిరాశే మిగిల్చారు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర సందర్భంగా.. అవ్వాతాతల కోసం మండలానికో వృద్ధాశ్రమం ప్రారంభిస్తానని మాటిచ్చారు. ఐదేళ్లలో ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు రెండోసారి అధికారం కావాలంటూ మళ్లీ బస్సుయాత్రకు బయలుదేరారు.

Published : 30 Mar 2024 12:04 IST

విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు ఇలా.. జగన్‌ (Jagan) నమ్మించి మోసం చేయని వర్గమంటూ మిగల్లేదు. ఆఖరికి వృద్ధులకూ నిరాశే మిగిల్చారు. ప్రతిపక్షనేతగా పాదయాత్ర సందర్భంగా.. అవ్వాతాతల కోసం మండలానికో వృద్ధాశ్రమం ప్రారంభిస్తానని మాటిచ్చారు. ఐదేళ్లలో ఒక్కటీ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు రెండోసారి అధికారం కావాలంటూ మళ్లీ బస్సుయాత్రకు బయలుదేరారు.

Tags :

మరిన్ని