AP News: కొత్తవి తేకపోగా.. ఉన్న పరిశ్రమలను తరిమికొట్టిన వైకాపా సర్కారు

కరవు సీమ అనంతపురం జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఉన్నవాటిని మూసివేయించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని ఊరించి ఉసూరుమనిపించారు. ఒక్క తాడిపత్రిలోనే 200కుపైగా గ్రానైట్ పరిశ్రమలను మూతపడేలా చేశారు. 

Published : 01 Apr 2024 12:14 IST

కరవు సీమ అనంతపురం జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చిన జగన్.. ఉన్నవాటిని మూసివేయించారు. యువతకు ఉపాధి కల్పిస్తామని ఊరించి ఉసూరుమనిపించారు. ఒక్క తాడిపత్రిలోనే 200కుపైగా గ్రానైట్ పరిశ్రమలను మూతపడేలా చేశారు. 

Tags :

మరిన్ని