CM Jagan: హామీలిచ్చి.. మాట తప్పి.. చిత్తూరు జిల్లా చెవిలో పూలు పెట్టిన జగన్..!
2018లో చిత్తూరు పర్యటనలో పాడి రైతులకు న్యాయం చేస్తామని.. చెరకు రైతుల కష్టాలు తీరుస్తామని జగన్ (Jagan) హామీ ఇచ్చారు. అధికారంలో అయిదేళ్లున్నా నోటిమాటలే తప్ప ఒక్కటి కూడా నెరవేర్చకపోగా.. చిత్తూరు డెయిరీని తక్కువ ధరకే అమూల్కు కట్టబెట్టారు. చక్కెర కర్మాగారాల్ని అప్పనంగా అమ్మేసేందుకు సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గానికి పులివెందులతో సమానంగా నిధులు కేటాయిస్తానని నమ్మించి మొండిచెయ్యి చూపారు. మళ్లీ ఎన్నికలు రాగానే ప్రజల్ని మోసగించేందుకు బయలుదేరారు. బుధవారం చిత్తూరు జిల్లాలో ప్రచారం నిర్వహించనున్న ఆయన.. ప్రజలకు క్షమాపణ చెబుతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Updated : 03 Apr 2024 11:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
-
నిర్మాణంలో మేటి.. తాజ్ మహల్కు పోటీ..!
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్