Kakinada: జిల్లా ప్రజలకు లెక్కలేని హామీలిచ్చి.. అమలు చేయని జగన్

ఎన్నికల ముందు కాకినాడ జిల్లా ప్రజలకు లెక్కకు మిక్కిలి హామీలిచ్చిన జగన్ ఐదేళ్లుగా వాటిని అమలు చేయలేదు.

Published : 19 Apr 2024 13:37 IST

కాకినాడ జిల్లా ప్రజలకు లెక్కకు మిక్కిలి హామీలిచ్చిన జగన్ ఐదేళ్లుగా వాటిని అమలు చేయలేదు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూనే పొలాలు తడిపే ప్రాజెక్టులను ముందుకు కదలకుండా అడ్డుపడ్డారు. మత్స్యకారులకు మేలు చేస్తామంటూ చేపల రేవు పనులను పక్కన పెట్టారు. ఊళ్లకు ఊళ్లే కడతామంటూ పేదల ఇళ్లపై అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. జగనన్న కాలనీలను ‘జల కాలనీ’లుగా మార్చేశారు. ఐదేళ్లుగా అన్ని విధాలుగా మోసం చేసి ఇప్పుడు బస్సు యాత్ర పేరిట తమ ప్రాంతంలో పర్యటించేందుకు జగన్ ఎలా వస్తున్నారని కాకినాడ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags :

మరిన్ని