AP News: రూ.7,830 కోట్లు దోచిపెట్టేలా.. విద్యుత్‌ రంగంలో జగన్నాటకం!

క్విడ్‌ప్రోకో అక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌ విద్యుత్‌ రంగానికీ వర్తింపజేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష పేరుతో వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది. విద్యుదుత్పత్తి సంస్థలను కోర్టుకు వెళ్లేలా చేసింది. అందులో కొన్ని సంస్థలతోనే ఇప్పుడు పీపీఏలు కుదుర్చుకోబోతోంది. ఇదీ జగన్నాటకంలో ఒక భాగం.

Published : 04 Apr 2024 16:29 IST

క్విడ్‌ప్రోకో అక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌ విద్యుత్‌ రంగానికీ వర్తింపజేశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) సమీక్ష పేరుతో వైకాపా ప్రభుత్వం హడావుడి చేసింది. విద్యుదుత్పత్తి సంస్థలను కోర్టుకు వెళ్లేలా చేసింది. అందులో కొన్ని సంస్థలతోనే ఇప్పుడు పీపీఏలు కుదుర్చుకోబోతోంది. ఇదీ జగన్నాటకంలో ఒక భాగం.

Tags :

మరిన్ని