CM KCR: నా ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కూలుస్తా అన్నారు: సీఎం కేసీఆర్
మోదీ సర్కారు వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు కోల్పోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదు. కృష్ణా జలాల్లో మన వాటా తేల్చేందుకు మోదీకి 8 ఏళ్లు సరిపోదా? రాష్ట్రానికి భాజపా నేతలు ఏమీ చేయరు.. చేసే వారికి అడ్డొస్తారు. కేసీఆర్.. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ప్రధానే అన్నారు. ప్రశ్నించిన ప్రభుత్వాన్ని పడగొట్టడమే మోదీ విధానమా?బాగుపడుతున్న రాష్ట్రానికి అడ్డుపడటం సరైందేనా?’’ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
Updated : 04 Dec 2022 18:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం