CM Revanth: ఫోన్ ట్యాపింగ్ చేసిన వారికి.. జైల్లో చిప్పకూడు తినిపిస్తాం!: సీఎం రేవంత్
గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ట్యాపింగ్ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ చేసిన వారు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు.. తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలు ఉంటాయి’ అని రేవంత్ తెలిపారు.
Updated : 29 Mar 2024 19:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్