CM Revanth: ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిన వారికి.. జైల్లో చిప్పకూడు తినిపిస్తాం!: సీఎం రేవంత్‌

గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ట్యాపింగ్‌ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. ట్యాపింగ్‌ చేసిన వారు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారు.. తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలు ఉంటాయి’ అని రేవంత్‌ తెలిపారు. 

Updated : 29 Mar 2024 19:55 IST

గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ట్యాపింగ్‌ చేసి వింటే ఏమవుతుందని కేటీఆర్‌ మాట్లాడుతున్నారు. ట్యాపింగ్‌ చేసిన వారు జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. కేటీఆర్‌ బరితెగించి మాట్లాడుతున్నారు.. తగిన ఫలితం ఉంటుంది. ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోంది.. తప్పకుండా చర్యలు ఉంటాయి’ అని రేవంత్‌ తెలిపారు. 

Tags :

మరిన్ని