Hyderabad: సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ అనన్యరెడ్డికి సీఎం రేవంత్‌ సన్మానం

సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ అనన్యరెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సన్మానించారు.

Published : 20 Apr 2024 15:37 IST

సివిల్స్‌లో సత్తాచాటి మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అభినందించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో అనన్యరెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు అనన్య కుటుంబ సభ్యులు, పలువురు నేతలు పాల్గొన్నారు.  

Tags :

మరిన్ని