CM Revanth Reddy: తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సైనిక్ స్మారక్ వద్ద యుద్ధ వీరులకు నివాళి అర్పించారు.

Published : 26 Jan 2024 13:04 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని సైనిక్ స్మారక్ వద్ద యుద్ధ వీరులకు నివాళి అర్పించారు.

Tags :

మరిన్ని