KTR: కాలం తెచ్చిన కరవు కాదు.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు!: కేటీఆర్
సాగునీరు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించే తీరిక ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలో పొలాలను ఆయన పరీశిలించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉంటే.. రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరారు.
Published : 28 Mar 2024 15:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు