Revanth Reddy: తుక్కుగూడ సభలో 5 గ్యారెంటీలు ప్రకటిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ 5 గ్యారెంటీలను ప్రకటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన రేవంత్.. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Updated : 28 Mar 2024 18:51 IST

వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ 5 గ్యారెంటీలను ప్రకటిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. కొడంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన రేవంత్.. లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని 50 వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని