Hyderabad: జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై కొబ్బరి బోండాల వ్యాపారి దాడి

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో ఓ కొబ్బరిబోండాల వ్యాపారి జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కొబ్బరి బోండాలు పెట్టొద్దని వ్యాపారికి సూచించారు. అయినా వారు వినకపోవడంతో కొబ్బరిబోండాలను జీహెచ్‌ఎంసీ వాహనంలో వేసేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి, అతని అనుచరులు మున్సిపల్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్ల దాడికి తెగబడ్డారు.

Published : 30 Mar 2024 11:28 IST

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో ఓ కొబ్బరిబోండాల వ్యాపారి జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కొబ్బరి బోండాలు పెట్టొద్దని వ్యాపారికి సూచించారు. అయినా వారు వినకపోవడంతో కొబ్బరిబోండాలను జీహెచ్‌ఎంసీ వాహనంలో వేసేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి, అతని అనుచరులు మున్సిపల్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్ల దాడికి తెగబడ్డారు.

Tags :

మరిన్ని