Hyderabad: జీహెచ్ఎంసీ సిబ్బందిపై కొబ్బరి బోండాల వ్యాపారి దాడి
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో ఓ కొబ్బరిబోండాల వ్యాపారి జీహెచ్ఎంసీ సిబ్బందిపై రాళ్ల దాడికి దిగారు. రోడ్డు పక్కన ఫుట్పాత్పై కొబ్బరి బోండాలు పెట్టొద్దని వ్యాపారికి సూచించారు. అయినా వారు వినకపోవడంతో కొబ్బరిబోండాలను జీహెచ్ఎంసీ వాహనంలో వేసేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యాపారి, అతని అనుచరులు మున్సిపల్ సిబ్బందిపై ఒక్కసారిగా రాళ్ల దాడికి తెగబడ్డారు.
Published : 30 Mar 2024 11:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుజరాత్, కోల్కతా మ్యాచ్కు వర్షం అంతరాయం..
-
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు