CM Jagan: సీఎం జగన్ బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు
సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు తప్పడం లేదు. బస్సు యాత్ర కొనసాగే మార్గం పొడవునా నిన్నటి నుంచే విద్యుత్ తీగలు తొలగించేశారు. గణపవరం మండలంలో ఇవాళ ఉదయం విద్యుత్ తీగలు కత్తిరించి సరఫరా నిలిపివేశారు. అసలే ఎండాకాలం కావడం.. ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. యాత్ర ప్రారంభం కాకముందు నుంచే దుకాణాలు మూసివేయించడంతో వ్యాపారం లేదంటూ దుకాణదారులు గగ్గోలు పెడుతున్నారు.
Published : 16 Apr 2024 13:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్